Menu

Tuesday, January 26, 2016

తొలిసారి విచారణకు అగ్రిగోల్డ్ చైర్మన్లు...?


విజయవాడ: అగ్రి గోల్డ్ కేసులో నేడు మరోసారి విచారణ జరగనుంది. సహకారశాఖ అధికారులు ఎదుట అగ్రి గోల్డ్ చైర్మన్లు వెంకట రామారావు, శేషు నారాయణ, ఇతర డైరెక్టర్లు తొలిసారిగా హాజరుకానున్నారు.

అగ్రిగోల్డ్ పరివార్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వారు రూ.600 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డిపాజిట్ దారులను సహకారశాఖ అధికారులు విచారించారు.

No comments:

Post a Comment