హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపుర్‌ అల్లూరి సీతారామరాజు నగర్‌లో గాలి పటం ఎగురవేస్తూ మల్లేశ్‌ అనే యువకుడు బిల్డింగ్‌పై నుంచి జారి పడిపోయాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మల్లేశ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Post a Comment

Powered by Blogger.